మెచ్చిరి గ్రామంలో ఈనెల 9వ తేదీ జరిగిన గొల్ల ఆదేప్ప హత్య కేసులో 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గతంలో గడ్డివాము భూ వివాదం వల్ల గొల్ల, రెడ్డి వర్గాల వలనే టీడీపీ నేత ఆదెప్ప హత్యకు ముఖ్య కారణమన్నారు. కాగా అరెస్ట్ చేసిన నింధితులను కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.
Discussion about this post