ప్రస్తుత రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీగా పనిచేసే నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర మంత్రి మహేంద్ర నాధ్ పాండే పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ….17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర నడుస్తోందని, మూడోసారి ప్రధానమంత్రిగా మోడీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు… రాజకీయ పార్టీలు కుటుంబ పాలన కోరుకుంటే నరేంద్ర మోడీ ప్రజలకు సేవకుడిగా దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్నారన్నారు.
Discussion about this post