పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాస్ రెడ్డి అన్నారు. సచివాలయ వాలంటీర్ల విధానాన్ని తీసుకొచ్చి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరువు చేసిందని అన్నారు. చేసిన ప్రతిష్ట కారణంగా వైసీపీకి క్షత్ర స్థాయిలో అనుకూలత కొనసాగుతోందని తెలిపారు. నెల్లూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన… రానున్న ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపి అభ్యర్థిగా పోటీకి సిద్దమై ముందస్తు ఎన్నికల ప్రచారం సాగిస్తోన్నారు.























Discussion about this post