న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్న ఎస్ఐ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విశాఖలోని ఆరిలోవ పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ హరికృష్ణ పై బాధితుడు పి. సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు చేయడంతో హరికృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా వైజాగ్ ప్రతినిధి లైవ్ లో అందిస్తారు.
Discussion about this post