రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నానని ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. చంద్రబాబు నాకు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నానన్నారు. చంద్రబాబు కోసం అనేక ఉద్యమాలు చేశానని, టీడీపీ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానన్నారు. రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదని తెలిపారు.
Discussion about this post