అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు ఆధ్వర్యంలో వంద మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి నాయకులు, కార్యకర్తలకు పంచకర్ల రమేశ్ జనసేన జండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనేతలు,వీరమహిళలు పాల్గొన్నారు.
Discussion about this post