కృష్ణా జిల్లా కోడూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణ కుమార్ వైపీసీకి రాజీనామా చేశారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరితోపాటు మరో 30 మంది వైసీపీ నాయకులు జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతోందని , సమిష్టిగా పని చేద్దామని ఎంపీ బాలశౌరి అన్నారు.
Discussion about this post