రాష్ట్రంలో రెండు కులాలు, పార్టీల మధ్యనే సంఘర్షణ జరుగుతుందని బీఎస్పి రాష్ట్ర కో ఆర్డినెటర్ మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం వరించనుందని తెలిపారు. 2024 ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీచేస్తారంటున్న మాజీ డీజీపీ పూర్ణచంద్రరావుతో మా వైజాగ్ ప్రతినిధి చంద్ర శేఖర్
Discussion about this post