అనకాపల్లి జిల్లాలోని అతి ప్రాచీనమైన బౌద్ధారామం బొజ్జన్న కొండపై బౌద్ధ బిక్షువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనుమ సందర్భంగా బౌద్ధారామాన్ని దర్శించుకున్న బౌద్ధ బిక్షువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ప్రపంచ శాంతిని కోరుతూ బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని బౌద్ధ బిక్షువులు తెలిపారు. బౌద్ధ బిక్షువులు చేసిన ప్రత్యేక పూజలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Discussion about this post