సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఉదయం జువ్విగుంట క్రాస్లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు.అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.
Discussion about this post