కొత్తగూడం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మద్దిసెట్టి సామేల్ పై సత్తుపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని మద్దిసెట్టి అజయ్ అన్నారు. హైద్రాబాద్ వెళుతున్న ఆయన్ని టోల్ గేట్ దగ్గర అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తక్షణమే సామేల్ ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
Discussion about this post