సొంత పార్టీ కార్యకర్తలపై నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేస్తూ బీజేపికి మద్దతు ఇవ్వాలని డీకే అరుణ అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి అన్నారు. డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తి పాలమూరు బీజేపి అభ్యర్థి అని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… మూడు రంగుల జెండా పార్టీని విడిచి పెట్టారని అన్నారు.
Discussion about this post