అల్లూరి జిల్లా మారెడుమిల్లిలో టీడీపీ,బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అరకులో కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు,ఉమ్మడి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
Discussion about this post