అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు..ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.. కంచెలు తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీకి కంచెలు వేయడం ఏంటని ప్రశ్నించారు.
Discussion about this post