రెండు తెలుగు రాష్ట్రాలు విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండుగకు ఊళ్లు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్ స్టాండులు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ రద్దీ తగ్గడం లేదు.
Discussion about this post