అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చింతకాయల విజయ్ ఇద్దరూ ప్యాకేజీ స్టార్లని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎద్దేవా చేశారు. ఎంపీ సీటు స్థానికులకే ఇవ్వాలని చెప్పిన అయ్యన్న… కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ కి ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే అయ్యన్న…తన కుమారుడికి ఎంపీ సీటు కూడా ఇప్పించుకోలేకపోయాడని అన్నారు.
Discussion about this post