బౌండరీల హోరుకు సిక్సర్ల జోరు తోడైతే క్రికెట్ అభిమానులకు పసందైన విందే. అభిమాన క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తుంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇదంతా ట్వంటీ-20 మ్యాచ్ల్లోనే ఆవిష్కృతమవుతుంది. ఇక ఐపీఎల్ అంటే ఆ మజానే వేరు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో భాగంగా విశాఖలో రెండు మ్యాచ్లు జరగనున్నాయి.
Discussion about this post