పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం లో విజయోత్సవం సంబరాలు జరిగాయి. జనసేన ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు .. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు..భారీ మెజార్టీ ఇచ్చిన జనసైనికులకు టిడిపి కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
Discussion about this post