ఉమ్మడి కడప జిల్లాలో రైతులు తుఫాను బారిన పడి నష్టపోయారు. తెగుళ్ళ కారణంగా పంటలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని, రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post