మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరిపై బిఆర్ఎస్ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. కూతురి సీట్ కోసం బిఆర్ఎస్ లోని దళిత నేతలను,ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు.
Discussion about this post