ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడిలోని పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు.
18 సంవత్సరాల తర్వాత వేయిస్తంభాల కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. కళ్యాణ మండపం పునరుద్ధరణ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తొలి కళ్యాణం నిర్వహించారు. 2006లో కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని తొలగించి… అధికారులు పునరుద్దరణ పనులు ప్రారంభించారు. అనంతరం ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీ నూతన తరగతి గదులను ప్రారంభించారు. వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు
Discussion about this post