ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు, విద్యార్ధులు చదువుకునేందుకు వస్తుంటారు. వారికి మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రోడ్డుపై బైటాయించి నిరసన కూడా తెలిపారు. పాత గ్రంధాలయం కూలిపోవడంతో కనీస వసతులు కూడా కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post