పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీలో రభస కొనసాగుతోంది. ఉండి టికెట్ను ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కేటాయించాలని… అందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా ఊరుకునేది లేదని మంతెన తరుపు నాయకులు, శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఒక వేళ మంతెన రామరాజును కాదాని మార్పు చేస్తూ ఊరుకునేది లేదని.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తున్నారు.
Discussion about this post