యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి హైదరాబాద్ నుంచి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డ్రోన్ ద్వారా మందులు సరఫరా చేసే ప్రయోగం విజయవంతమైంది. అత్యవసర సమయాల్లో రోగులకు త్వరితగతిన మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మూడు రోజులుగా డ్రోన్ ద్వారా మెడిసిన్ తరలింపు ట్రయల్ రన్ పూర్తయింది.
Discussion about this post