కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తి పేరిట మహిళలకు మీసేవ కేంద్రాలను కేటాయించడాన్ని సిద్దిపేట మీసేవ నిర్వాహకులు వ్యతిరేకించారు. తమకు జీవనోపాధిని లేకుండా చేయడంపై అభ్యంతరం తెలుపుతూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా సర్వీస్ ఛార్జీలు పెంచమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post