అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ తో జగన్ సభలు నిర్వహిస్తున్నాడని ఆమె దుయ్యబట్టారు. మహిళ అని చూడకుండా పరిగెత్తించి కొడతా అంటాడా అంటూ ఐటీ మినిస్టర్ పై విరుచుకుపడ్డారు.
Discussion about this post