మరోసారి దేశానికి ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రేస్ పార్టీ మరింత బలహీనపడుతుందన్నారు. కర్ణాటకలో 90 శాతం ఎంపీ స్దానాలు బీజేపీ గెలుస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో పర్యటించిన ఆయన..గత ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రేస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రేస్ నడుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Discussion about this post