ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితి ‘చెత్త’గా మారింది. కేంద్రం స్వచ్ఛ భారత్ ప్రకటనలకే పరిమితమైనా పరిశుభ్రతలో మార్పు రావడం లేదు.. రాష్ట్ర ప్రభుత్వమే స్వచ్ఛ తెలంగాణ. డంపింగ్ యార్డు పరిసర ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. సేకరించిన చెత్తను కాల్చడం లేదా చెరువులు, వాగుల్లో వేయడం వల్ల స్థానిక ప్రజలు కాలుష్య కాసారాల్లో చిక్కుకుంటున్నారు.
Discussion about this post