‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి నర్సీపట్నం వచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయినవారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఆమె పర్యటిస్తున్నారు. నర్సీపట్నంలో ఆమెకు అయ్యన్న కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా చోడవరం, యలమంచిలి అచ్చుతాపురం ప్రాంతాల్లో చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు.
Discussion about this post