దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీ పై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Discussion about this post