శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్ ని టిడిపి ప్రకటించడంతో ఆయన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టిక్కెట్ కోసం గొండు శంకర్, గుండ లక్ష్మీదేవి మధ్య హోరా హోరీ పోటీ లో గొండు శంకర్ కు సీటు వచ్చింది. టీడీపీ అధినాయకత్వం తనకు టికెట్ కేటాయించడంపై గొండు శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. టిడిపి అధిష్టానం యువతకు అవకాశం ఇవ్వడం తో తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు.
Discussion about this post