పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదే…
అనంతపురంలో వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మసీదుల లోపలకు వచ్చి కరపత్రాలను పంచుతున్నారని టీడీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మండిపడ్డారు. మైనార్టీలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ...
అనంతపురంలో వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మసీదుల లోపలకు వచ్చి కరపత్రాలను పంచుతున్నారని టీడీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మండిపడ్డారు. మైనార్టీలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ...
చంద్రబాబు వడ్డెరలను రాజకీయంగా వాడుకొని మోసం చేశారని అనంతపురం నగరంలో వడ్డెరలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ...
ఏలూరు ఎంపీ స్థానానికి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ ను నియమించడం పట్ల ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ...
బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా ఎక్సపోర్ట్స్ యాజమానులను ఉరి తీయాలని టీడీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. సీబీఐ అధికారులను అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వ ...
అనంతపురం టిడిపి అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి ఇస్తేనే న్యాయం జరుగుతుందని దళిత సంఘం నాయకులు స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా ఎవరికి టికెట్ కేటాయించినా ఓడిపోతారని, ...
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఎవరికి ...
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమని టీడీపి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ...
నేను విశాఖ ఎంపీ అయితే ప్రజల కష్టాలు తీరతాయని, 32 సీట్లు ఇస్తే..నేనేంటో చూపిస్తా... అన్నారు. ప్రపంచ రియల్ హీరో నేను..700 కంపెనీలు తెస్తా. భరత్ నువ్వు ...
సత్య సాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అభిమానులు, తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ను ప్రకటించాలంటూ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ ...
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన నిర్ణయం ప్రకటించారు. రానున్న ...