సర్వశిక్షా అభియాన్ లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు సమ్మెబాట పట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరికి నిరసనగా నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఇచ్చిన హామీని సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని, నాలుగున్నరేళ్లు నిరీక్షించినా ఫలితం లేకపోవటంతో సమ్మెకు దిగినట్టు సీఐటీయూ రాష్ట్ర నాయకులు రెహెనా బేగం, కార్మికులు ఫోర్ సైడ్స్ టీవీతో చెప్పారు
Discussion about this post