చంద్రబాబు వడ్డెరలను రాజకీయంగా వాడుకొని మోసం చేశారని అనంతపురం నగరంలో వడ్డెరలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వడ్డెర్లు ఫోర్ సైడ్స్ టీవీ ముందు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వడ్డెరలను అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పి నట్టేట ముంచారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Discussion about this post