హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీరిద్దరి ప్రమాణస్వీకారంపై స్టే విధిస్తూ.. విచారణను ఫిబ్రవరి 8 వ తేదీకి వాయిదా వేసింది. వీరి నియామకాలపై బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్ , కె. సత్యనారాయణ లు హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేశారు.