పంజాగుట్టలో మత్తుమందుల స్మగ్లర్ అరెస్టు భారీగా మత్తుమందు స్వాధీనం
పంజాగుట్టలో మత్తుమందుల స్మగ్లర్ అరెస్టు
భారీగా మత్తుమందు స్వాధీనం
హైదరాబాద్.. జంటనగరాల్లో మత్తుమందులు అమ్ముతున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి భారీగా మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్.. జంటనగరాల్లో మత్తుమందులు అమ్ముతున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి భారీగా మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు.
2009లో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చిన నైజీరియన్ స్టాన్లీ
2009లో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చిన నైజీరియన్ స్టాన్లీ
ఆ తర్వాత మత్తుమందుల వ్యాపారం అడుగుపెట్టారు.
ఆ తర్వాత మత్తుమందుల వ్యాపారం అడుగుపెట్టారు.
గోవా నుంచి మత్తుమందులు తీసుకుని వచ్చి నగరంలో కస్టమర్లకు అమ్ముతున్న క్రమంలో
గోవా నుంచి మత్తుమందులు తీసుకుని వచ్చి నగరంలో కస్టమర్లకు అమ్ముతున్న క్రమంలో
అతడ్ని పట్టుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
అతడ్ని పట్టుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.