పంజాగుట్టలో మత్తుమందుల స్మగ్లర్ అరెస్టు భారీగా మత్తుమందు స్వాధీనం

హైదరాబాద్.. జంటనగరాల్లో మత్తుమందులు అమ్ముతున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి భారీగా మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు.

2009లో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చిన నైజీరియన్ స్టాన్లీ

ఆ తర్వాత మత్తుమందుల వ్యాపారం అడుగుపెట్టారు.

గోవా నుంచి మత్తుమందులు తీసుకుని వచ్చి నగరంలో కస్టమర్లకు అమ్ముతున్న క్రమంలో

అతడ్ని పట్టుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.