ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో జబర్ధస్త్ కమీడియన్ హైపర్ ఆది పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన,బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
Discussion about this post