నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ది పొందుతున్నామని, జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. టీడీపీ హయాంలో లిక్కర్ స్కామ్ లో 13వందల కోట్లు దోచుకున్నారని, అవినీతి చేసి సంపాదించిన అయ్యన్నపాత్రుడు ఎన్ని వందల కోట్లు ఆస్తిపరుడో ప్రజలకు తెలుసని అన్నారు.
Discussion about this post