భారీ దొంగతనం..12 టన్నుల కిట్క్యాట్ చాక్లెట్లు మాయం…!
Professional News Post | KitKat Heist అంతర్జాతీయ వార్తలు కిట్క్యాట్ చాక్లెట్ల భారీ దొంగతనం: ఐరోపాలో 12 టన్నుల సరుకుతో మాయమైన ట్రక్కు! రిపోర్టర్: రాజేష్ […]
Professional News Post | KitKat Heist అంతర్జాతీయ వార్తలు కిట్క్యాట్ చాక్లెట్ల భారీ దొంగతనం: ఐరోపాలో 12 టన్నుల సరుకుతో మాయమైన ట్రక్కు! రిపోర్టర్: రాజేష్ […]
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించేందుకు వాట్సాప్ను ప్రధాన వేదికగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో,
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో ఉంటున్నవారిని
మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి నుంచే సెగలు పుట్టిస్తున్న సూర్యుడు కాస్త శాంతించనున్నాడు. మహారాష్ట్ర
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళనతో బుకింగ్స్ చేయడం
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. సబ్ మెరైన్, వార్ షిప్, జెట్, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ అనేది
వరల్డ్ కప్ ముగిసిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్కు మరో మూడు వారాల సమయమే ఉన్నా
ఇరాన్ వార్ ఎఫెక్ట్.. భారత్ లోని ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ కష్టాలను తీసుకొస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి.
ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు అగ్రరాజ్యం హెచ్చరికలు.. వీటన్నింటి మధ్య ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్ వచ్చాడు! అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ.. ఇజ్రాయెల్ క్షిపణులకు సవాల్