జనగామ జిల్లాలోని మైనార్టీలలో వర్గపోరు పలు విమర్శలకు దారితీస్తోంది. దర్గాలో పూరాతన కాలంగా చేస్తున్న పూజలకు వంశపారపర్యంగా చేయడం ఏంటని కలెక్టర్కు సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్గాలో పూజలు చేస్తున్న వారు కలెక్టర్కు వివరణ ఇచ్చారు. తాము చేసే పనులు మైనార్టీ సంక్షేమం కోసమేనని వారు తెలిపారు.
Discussion about this post