skip to content

4sides NEWS

ఈరోజు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి

ఈరోజు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ అయిన ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు పారిస్ చేరుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, రగ్బీ...

రూ. 20 కోట్లు కాజేసి పరారీలో ఉద్యోగిని

రూ. 20 కోట్లు కాజేసి పరారీలో ఉద్యోగిని

త్రిసూర్ బ్రాంచ్‌కు అనుబంధంగా ఉన్న ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ ప్రస్తుతం తప్పిపోయినట్లు నివేదించబడింది మరియు రూ. 20 కోట్లు మోసం...

విశాఖలో ఎర్రమట్టి దిబ్బల మైనింగ్ పై 4 SIDES  టీవీ ప్రత్యేక కథనం

విశాఖలో ఎర్రమట్టి దిబ్బల మైనింగ్ పై 4 SIDES టీవీ ప్రత్యేక కథనం

విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది అందమైన బీచ్ , నౌకావిహార కేంద్రం , ఋషి కొండ, సింహాచలం , దగ్గరలోనే అరకు అందాలు , వెళ్ళేదారిలో కాఫీ...

అధికార మత్తులో ఇచ్చిన హామీలని మరచిన కాంగ్రెస్

అధికార మత్తులో ఇచ్చిన హామీలని మరచిన కాంగ్రెస్

  ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్న బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్, హామీల అమలు చేయడంలేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు...

నాజర్ వల్లి కి గృహం నిర్మించి ఆదుకుంటాం: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

నాజర్ వల్లి కి గృహం నిర్మించి ఆదుకుంటాం: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

  ఉమ్మడి విశాఖలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సాక్షిగా నాజర్ వల్లి కి గృహం నిర్మించి ఆదుకుంటామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. 37...

తెదేపా కార్యకర్త గొల్ల ఆదెప్ప హ*త్యకేసులో 10 మంది ముద్దాయిలు అరెస్ట్

తెదేపా కార్యకర్త గొల్ల ఆదెప్ప హ*త్యకేసులో 10 మంది ముద్దాయిలు అరెస్ట్

  మెచ్చిరి గ్రామంలో ఈనెల 9వ తేదీ జరిగిన గొల్ల ఆదేప్ప హత్య కేసులో 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గతంలో...

యునెస్కో గుర్తింపు పొంది మూడేళ్లు పూర్తి

యునెస్కో గుర్తింపు పొంది మూడేళ్లు పూర్తి

రామప్ప దేవాలయం... ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకలున్నాయి. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కనిపిస్తోందీ ఆలయం... సాధారణంగా ఆలయాలను అక్కడ...

బడ్జెట్ 2024: మీ జీతం రూ. 1 లక్ష వరకు ఉంటే మీరు మీ మొదటి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ప్రభుత్వం నుండి రూ. 15,000 పొందవచ్చు

బడ్జెట్ 2024: మీ జీతం రూ. 1 లక్ష వరకు ఉంటే మీరు మీ మొదటి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ప్రభుత్వం నుండి రూ. 15,000 పొందవచ్చు

  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2024 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, మొదటిసారి ఉద్యోగుల కోసం-అంటే కొత్తగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారికి ఆకర్షణీయమైన విధానాన్ని ప్రకటించారు. బడ్జెట్...

భద్రాచలం వద్ద పెరిగిన నీటి మట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద పెరిగిన నీటి మట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద క్రమేపి పెరగడంతో భద్రాచలం నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా దాటింది....

మూసీ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలి: జూలకంటి రంగారెడ్డి

మూసీ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలి: జూలకంటి రంగారెడ్డి

  మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మూసీ...

Page 1 of 258 1 2 258