కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత...
భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో తొలిసారిగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ తో సరికొత్త భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.జీశాట్ 20 ఉపగ్రహం నిర్మాణం పూర్తయిందని ఇస్రో చైర్మన్...
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు డార్క్ వెబ్లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్శిటీ...
ఈరోజు జరిగిన టి డి పి ,జనసేన మరియు బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం లో చాలా ఆసక్తికర ఘటనలు జరిగాయి ..అర్థవంతమైన ప్రసంగాలు జరిగాయి .నలభై...
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు...
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. వీరిలో ఏపీ నుంచి ఎంత మంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది..? నిన్నమొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు భావించొచ్చు. ఆ సమాధానమే.. అమరావతి....
శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి...
మీకు తెలుసా.. రెండేళ్లలో భారత్ లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు.. 1996లో బీజేపీ 161 సీట్లు సాధించి లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బీహారీ...
ఒకే ఒక ఎన్నిక ... ఓ గిరిజనుడిని దేశ రాజధానిలో అడుగుపెట్టే లా చేసింది. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రినే మంత్ర ముగ్ధుడిని చేసింది.దేశంలో ఉన్న అనేక మంది...