skip to content

Political Thought (Telugu)

ఏపీ ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టనున్నారా?

ఏపీ ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టనున్నారా?

2014లో రాష్ట్ర విభజన అంశంతో పాటు, కాంగ్రెస్​పార్టీపైన పెరిగిన వ్యతిరేకత అప్పట్లో భారీ పోలింగుకు బీజం వేసింది. రాష్ట్ర పునర్నిర్మాణం, ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన...

బ్రిటన్ ఎన్నికల్లో తెలుగువాడు, నాగరాజు విజయం ఖాయం, ముందంజలో లేబర్ పార్టీ

బ్రిటన్ ఎన్నికల్లో తెలుగువాడు, నాగరాజు విజయం ఖాయం, ముందంజలో లేబర్ పార్టీ

బ్రిటన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. అక్కడి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవాసి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు...

కట్టు దిట్ట మైన భద్రత తో బ్యాలెట్ బాక్స్ లు

కట్టు దిట్ట మైన భద్రత తో బ్యాలెట్ బాక్స్ లు

సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర...

మూడంచల భద్రతా వ్యవస్థల మధ్య స్ట్రాంగ్ రూముల్లో  ఈవీఎంలు

మూడంచల భద్రతా వ్యవస్థల మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు

మూడంచల భద్రతా వ్యవస్థల మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రపరిచారు జిల్లా ఎన్నికల అధికారులు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ స్థానాలకు, విజయనగరం ఎంపీ...

నెల్లూరులో గెలుపు ఎవరిది?

నెల్లూరులో గెలుపు ఎవరిది?

సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పోటీ చేసిన అభ్యర్థులలో గెలుపు ధీమాను పెంచుతోంది. నెల్లూరు జిల్లాలో సుమారు 78.1 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రాంతాల వారీగా...

హిందూ-ముస్లిం తేడా చూపనంటూ మోడీ ప్రతిజ్ఞ..!

హిందూ-ముస్లిం తేడా చూపనంటూ మోడీ ప్రతిజ్ఞ..!

తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. తన వ్యాఖ్యలు పేదవారి అవస్థల గురించి మాత్రమేనని,...

మహిళా ఓటర్ల గురించి….సర్వేలు చెప్తున్న షాకింగ్ నిజాలు

మహిళా ఓటర్ల గురించి….సర్వేలు చెప్తున్న షాకింగ్ నిజాలు

లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కంటే ఓటింగ్ శాతం ఎక్కువ. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, మహిళా ఓటింగ్ శాతం 0.16గా...

ల్యాండ్ టైటిలింగ్ రగడ

ల్యాండ్ టైటిలింగ్ రగడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ అనంతపురం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం...

Amalapuram: ఏపీ బాగుపడాలంటే బాబు రావాలి!

Amalapuram: ఏపీ బాగుపడాలంటే బాబు రావాలి!

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణంలో టిడిపి ప్రొఫెషనల్స్ వింగ్...

Page 1 of 68 1 2 68