రామప్ప దేవాలయం... ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకలున్నాయి. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కనిపిస్తోందీ ఆలయం... సాధారణంగా ఆలయాలను అక్కడ...
తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద క్రమేపి పెరగడంతో భద్రాచలం నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా దాటింది....
మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మూసీ...
ఒంటరి మహిళలు వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.....
ఓరుగల్లు పేరు చెబితే అందిరికీ గుర్తొచ్చేది కాకతీయుల చరిత్ర... వారి శిల్పకళా సంపద... గుళ్లు, గోపురాలు... అలాంటి కాకతీయుల చరిత్రకు ముందే ఓరుగల్లులో కాకతీయ శిల్పకళను...
సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు. కాగా ఈ గిరి ప్రదక్షణ సాయంత్రం పుష్పరథంతో ప్రారంభం...
ఎగువ ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆల్మట్టి,...
కల్వకుర్తి కస్తూర్భా బాలికల విద్యాలయంలో టీచర్లు, వర్డెన్ అత్యూత్సహం కనపరుస్తున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైన ఇంటికి పంపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అనుమతినిచ్చిన సెలవు దినాలకు...
ఖమ్మంలో పలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దారి పొడవునా గుంతలు, కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే ఈ రోడ్లు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయలు చేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా...