నల్గొండ జిల్లా హాలియాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులతో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ రిజిస్టర్ అధికారి మురళితో పాటు చైర్మన్ మధుసూధన్ రెడ్డి, ఏవో సరిత పాల్గొన్నారు. ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఉపయోగపడే సబ్సిడీ ఎరువులు, విత్తనాలతో పాటు రైతుబంధు, అందిచాలని మురళి ప్రభుత్వాన్ని కోరారు. రైతులందరి అభిప్రాయాలను తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Discussion about this post