కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత ...
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత ...
ఖమ్మం జిల్లా మల్లెమడుగు రెవిన్యు పరిదిలోని డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా... అందులో ...
విశాఖ పోర్టులో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు దొరకడం విశాఖను గడగడ లాడిస్తోంది. వాటి విలువ రూ.50 వేల కోట్లు. 2021 ఫిబ్రవరిలో గుజరాత్ పోర్టు నుంచి ...
ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం మామిడి రైతులకు అనుకోని నష్టాన్ని మిగిల్చింది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికొస్తు్ందనుకున్న క్రమంలో మామిడి తోటలో కాయలు రాలిపోయి రైతులు ...
కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓటు హక్కును మార్చుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. పాలమూరు న్యాయయాత్ర, ప్రచారంలో తనపై ...