దశాబ్దాల కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి…రైతులను చిన్నచూపు చూసిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పిన ఎంపీ అరవింద్… ప్రకటించిన మోదీ అది ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పలేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న మాటకు నేను కట్టుబడి ఉన్నామని, వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు రైతులకు అందుబాటులోకి తెస్తానని అంటున్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post