విశాఖలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటించారు. అనేక మంది నాయకులు మాటలు తప్ప విశాఖను పట్టించుకునే నాయకులు లేరన్నారు. గంగవరం 60 వేల కోట్ల విలువైన భూములను 18 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును అమ్మడానికి వీలు లేదన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post