ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటైన విమర్శలు చేశారు. దేశం గురించి పట్టించుకోకుండా … 35ఏళ్లుగా ఎలాంటి పదవిలోలేని గాంధీ కుటుంబంపై ప్రధాని విమర్శలు చేయడానికే పరిమితం కావడం ఏమిటని నిలదీశారు. రాజస్థాన్లోని చితోర్ఘడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే ప్రసంగిస్తూ ‘‘మోదీ చెప్పుకుంటారు.. ‘నాకు 56 ఇంచీల ఛాతీ ఉందని.. ఎవరికీ భయపడనని..’ నిజంగా భయపడకపోతే చైనా భారీగా భూభాగాన్ని ఆక్రమిస్తున్నా ఎందుకు విడిచిపెట్టారు? వారు లోపలికి చొచ్చుకు వస్తున్నారు.. మీరేమో నిద్రపోతున్నారు. మీరేమైనా నిద్ర మాత్రలు మింగారా? లేదంటే రాజస్థాన్లో పండిన నల్లమందును తీసుకొచ్చి వారేమైనా మీకు తినిపించారా?’’ అని ప్రశ్నించారు. మోదీని ‘అబద్ధాల సర్దార్’ అని విమర్శించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post