రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల వైపే ప్రజలు ఉంటారని గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తనకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూస్తుంటే ముచ్చటేసిందని అన్నారు. వేలాది మంది ప్రజల మద్దతు చూస్తే వైసీపీపై ప్రజల తిరుగుబాటు అర్థం అవుతుందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని తట్టుకోవడం సాధ్యం కాదని అన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post