ఉమ్మడి విశాఖలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సాక్షిగా నాజర్ వల్లి కి గృహం నిర్మించి ఆదుకుంటామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. 37...
మెచ్చిరి గ్రామంలో ఈనెల 9వ తేదీ జరిగిన గొల్ల ఆదేప్ప హత్య కేసులో 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గతంలో...
గుడివాడలో అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిరుపేదల కోసం అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారన్నారు. టీడీపీ...
నాగార్జున సాగర్ లో బుద్దవనం ప్రాజెక్టును టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుద్దవనం ప్రాజెక్టులో పెండింగ్ పనులు...
మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం...
సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు. కాగా ఈ గిరి ప్రదక్షణ సాయంత్రం పుష్పరథంతో ప్రారంభం...
సాగర్ నగర్లోని వాటర్ ట్యాంకు సమీపంలో పులి సంచరిస్తున్నట్లు వదంతులు తలెత్తాయి. సుమారు ఉదయం 3 గంటల సమయంలో ఇద్దరు మహిళలు నడక సాగిస్తుండగా.. దూరంలో...
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ కె రన్ నిర్వహించారు. జిల్లా కోర్టు నుండి రేవతి సెంటర్ వరకు...
హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు .తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫి ప్రకటించడంతో...
కార్మిక శాఖలో అవినీతి చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.మచిలీపట్నం ఆర్ అండ్...